క్రైంHyderabad: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఇంజినీర్ జగ జ్యోతి హైదరాబాద్ లో మరో అవినీతి ఆఫీసర్ దందా బయటపడింది. మాసబ్ట్యాంక్లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న కే.జగ జ్యోతి రూ.84వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By srinivas 19 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn