Tamilanadu: తమిళనాడులో ఘోరం..కల్తీసారా తాగి 26మంది మృతి
తమిళనాడులో ఘోర విషాదం నెలకొంది. కల్లకురిచిలో కల్తీసారా తాగి 18 మంది మృతి చెందగా..ఆసుపత్రిలో 60 మంది చికిత్స పొందుతుండగా వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.దీంతో మృతదేహాలతో సారా కేంద్రం వద్ద గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు.