Latest News In TeluguSupreme Court: మీరు చేయకుంటే మేమే తేల్చుకుంటాం.. కేంద్రానికి సుప్రీం వార్నింగ్ భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ఈ అంశంపై చర్యలు తీసుకోకుంటే.. తామే ఒక అడుగు ముందుకేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. By B Aravind 26 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSupreme Court : నారీ శక్తి అంటూ గొంతులు చించుకుంటారు కదా.. ఇక్కడ చూపించండి మరి! ఇండియన్ కోస్ట్ గార్డ్లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమీషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పురుషుల్లాగానే ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో మహిళలకు పర్మినెంట్ కమీషన్ లభిస్తున్నప్పుడు కోస్టుగార్డులో మాత్రం ఎందుకు వివక్ష చూపుతున్నారంటూ ప్రశ్నించింది. By Bhavana 20 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn