Nambala Kesav Rao: మావోయిస్టు అగ్రనేతల మృతదేహాల తరలింపులో అడ్డంకులు
చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు నాయకుల మృతదేహాల తరలింపులో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మావోయిస్టుల బంధువులు, పౌరహక్కలు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్ లతో పాటు 26 మంది మరణించారు.
/rtv/media/media_files/2025/05/26/VqBqboB4SkAGycDggjbM.jpg)
/rtv/media/media_files/2025/05/25/0DifA0hKBNxboDHY4tKk.jpg)