అలాంటి పదవులేవి నాకొద్దు.. CJI సంజీవ్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన ఎలాంటి అధికారిక బాధ్యతలు స్వీకరించనని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.