వేముల వీరేశం ఫోన్ ట్యాపింగ్.. విచారణ తర్వాత చిరుమర్తి సంచలన ప్రకటన!
వేముల వీరేశం, ఆయన అనుచరుల ఫోన్లను తాను ట్యాప్ చేయించాననేది పూర్తిగా అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలిసిన అధికారి కావడంతోనే తిరుపతన్నతో మాట్లాడానన్నారు.