వేముల వీరేశం ఫోన్ ట్యాపింగ్.. విచారణ తర్వాత చిరుమర్తి సంచలన ప్రకటన!
వేముల వీరేశం, ఆయన అనుచరుల ఫోన్లను తాను ట్యాప్ చేయించాననేది పూర్తిగా అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్పష్టం చేశారు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలిసిన అధికారి కావడంతోనే తిరుపతన్నతో మాట్లాడానన్నారు.
/rtv/media/media_files/2024/11/14/OZ37aNOZjDDMTxPw2GJc.jpg)
/rtv/media/media_files/2024/11/11/yeP8IyB7iLHEMPUIDiEK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/lingaiah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Chirumarthi-Lingaiah-jpg.webp)