అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
AP: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
AP: రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి సాస్కి 2024-2025 ద్వారా మొదటి విడత నిధులను విడుదల చేశారు. మొదటి విడత కింద రూ.113.751 కోట్లు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఏపీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని.. 24 గంటలు పనిచేసే రోజులు పోయాయి అన్నారు. సాయంత్రం 6 తరువాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
ఏపీలో భవనాలు, లేఅవుట్ల పర్మిషన్లను సులభరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అంతస్తుల వరకు నిర్మాణాల కోసం లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా అనుమతిలిచ్చే కొత్త విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
AP: జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 3వ వారం నుంచి జనంలోకి రానున్నారు. మొత్తం 26 జిల్లాల్లో పర్యటించనున్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఇకపై అపాయింట్మెంట్ లేకున్నా ప్రతీ ఒక్కరినీ కలిసేలా ప్లానింగ్ చేస్తున్నారు.
AP: పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
AP: సీఎం చంద్రబాబు టార్గెట్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ములేక సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. దమ్ముంటే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలనిన్ డిమాండ్ చేసింది.
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. నూతన రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి కానుకగా అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందించనున్నారు. ఇందుకోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.