CM Chandra Babu: నామినేటెడ్ పదవులు వాళ్లకే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్చిలోగా నామినేటెడ్ పదవుల భర్తీ, మేలో జరగనున్న మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలతో తిరిగే వాళ్లకి కాకుండా పార్టీ కోసం కష్టపడ్డవారిని ఎంపిక చేయాలన్నారు.
/rtv/media/media_files/2025/02/28/CM5iQQQFkte753UXNHNO.jpg)
/rtv/media/media_files/2025/02/27/jxkC3hlPV3y5CbSRkA7y.jpg)
/rtv/media/media_files/2025/02/07/6UcmwhuUsbtoHX5vSo1Z.jpg)