YEAR ENDER 2024: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే!
మరికొన్ని రోజుల్లో అందరం 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. 2024లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే గతంలో పడిపోయిన నేతలు మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ల గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
ADR Report: రిచ్ చంద్రబాబు..పూర్ మమత..ఏడీఆర్ నివేదిక
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అందరి కంటే రిచ్ అని చెబుతున్నారు. కళ్ళు చెదిరే ఆస్తులతో దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల్లో.. చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ చెబుతోంది. దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది.
YCP నేత చెంప చెల్లుమనిపించిన CI.. ! | Kadapa CI Slapped Ex MLA P Sudarshan Reddy | RTV
పవన్ కళ్యాణ్ హ*త్యకు కుట్ర.. ! || Fake IPS Officer In Pawan Kalyan Security || AP News || RTV
ఏం క్రిమినల్ ప్లానింగ్ .. || SP Revealed Shocking Facts In D*ad Body Parcel Case || Eluru || RTV
Manmohan: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం
భారత మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలు సంతాప తెలియజేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.
APSRTC: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం!
ఏపీ ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. అదనంగా 2వేల బస్సులు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు.