Latest News In Telugu Adani: ఆదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్సన్ వాటాలు-హిండెన్బర్గ్ రిపోర్ట్ హిండెన బర్గ్ మరో బాంబ్ పేల్చింది. అదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్సన్ మాదభిపూరి బుచ్, ఆమె భర్తకు వాటాలున్నాయని చెప్పింది. అందుకే అదానీ మీద చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn