ఎలక్ట్రికల్ వాహనాలపై కొత్త నిబంధన తీసుకోచ్చిన కేంద్రం..
టెస్లాను ఆకర్షించే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చిలో కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం మార్పులు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అవేంటంటే..