రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం
ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రైతులకు తీపి కబురు అందించింది కేంద్రం. రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీకి కేంద్రం ఆమోదం తెలిపింది. రైతులకు అద్దె పద్దతిలో డ్రోన్లు అందించి ఉపాధి పొందేలా కొత్త పథకం ప్రవేశపెట్టనుంది.
ఈరోజు జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో రైతులకు తీపి కబురు అందించింది కేంద్రం. రబీ సీజన్ లో ఎరువులపై సబ్సిడీకి కేంద్రం ఆమోదం తెలిపింది. రైతులకు అద్దె పద్దతిలో డ్రోన్లు అందించి ఉపాధి పొందేలా కొత్త పథకం ప్రవేశపెట్టనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (16-08-2023) క్యాబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ సమావేశంలో విశ్వకర్మ యోజన, రైల్వేలు, ఈ-బస్ సర్వీస్ లకు సంబంధించిన ఏడు బహుళ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదించబడ్డాయి. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ-బస్సు ట్రయల్ను నిర్వహించనున్నట్లు తెలిపారు.