Karnataka: వీడేం డాక్టర్..శిశువు జననాంగాలు కత్తిరించేశాడు ఏకంగా..
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఓ మహిళకు సిజేరియన్ చేసిన డాక్టర్ శిశువు జననాంగాలను కత్తిరించాడు. ఈ కారణంగా పసిబిడ్డ పుట్టిన కొద్ది గంటల్లోనే మరణించింది. దీంతో పేరెంట్స్, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.
/rtv/media/media_files/2025/08/27/cesarean-deliveries-in-india-2025-08-27-12-42-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-35.jpg)