TS Politics: కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్.. కాంగ్రెస్ లాభపడింది కానీ బలపడలే: లక్ష్మణ్
గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంతో కాంగ్రెస్ పార్టీ లాభపడింది కానీ.. బలపడలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై తమ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందన్నారు.