Khammam Scam: ఖమ్మం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా...వాటి వెనుక ఉన్నదెవరంటే?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల దందా కొనసాగుతోంది. భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాదాల్లో ఉన్న భూములకు పాసు పుస్తకాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిందీ మూఠా.
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t151117-2026-01-11-15-11-38.jpg)
/rtv/media/media_files/2025/09/24/fake-passbook-scam-2025-09-24-11-52-28.jpg)