Telangana: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్గా నిరంజన్
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పలు నియామకాలను చేసింది. ఇందులో భాగంగా బీసీ కమిషన్ ఛైర్మన్గా నిరంజన్..అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్గా కొండారెడ్డిని..ఎడ్యుకేషనల్ కమిషన్ ఛైర్మన్గా ఐఏఎస్ ఆకునూరి మురళీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.