AP Tragedy : వైఎస్ జగన్ సభలో అపశ్రుతి..తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త మృతి.!
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభకు వచ్చి తిరిగి వెళ్తుండగా జరిగిన తొక్కిసలాటలో వైసీపీ కార్యకర్త ఒకరు మరణించారు. ఆదివారం బాపట్లజిల్లా మేదరమెట్లలో వైసీపీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.