PM Modi: లోక్ సభ ఎన్నికలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంతో పాటు భువనగిరి కోట అభివృద్ధి కొరకు స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు భువనగిరి కోట అభివృద్ధి పనులను వర్చువల్గా మోడీ ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/03/11/obI8rxygC8REv9qrtKm9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Modi-4-jpg.webp)