Ayodhya: తెలుగు రాష్ట్రల ప్రజలకు గుడ్న్యూస్... హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. ఎప్పుడంటే!
ప్రతి శుక్రవారం హైదరాబాద్-అయోధ్యకు ప్రత్యేక రైలు వెళ్లనుంది. యశ్వంత్పూర్-గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం ఉ:10:40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. అటు తమిళనాడులోని రామేశ్వరం నుంచి విజయవాడ మీదుగా ప్రతి సొమవారం శ్రద్ధ సేతు ఎక్స్ప్రెస్ అయోధ్యకు వెళ్తుంది.