నేషనల్Ayodhya Satyendra Das: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే సరయూ నదిలో గురువారం ఆయన పార్దీవదేహాన్ని ఆచారం ప్రకారం జలసమాధి చేశారు. అంతిమయాత్రలో సాధువులు, రామభక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. By K Mohan 13 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAyodhya Ram Mandir: రామాలయ ప్రారంభోత్సవానికి వస్తున్నా: నిత్యానంద అయోధ్యలో జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతానని తనను తాను దైవంగా చెప్పుకునే నిత్యానంద ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో రాముడు ప్రధాన విగ్రహంలో దర్శనమనిస్తాడని.. ప్రపంచాన్ని ఆశీర్వదించేందుకు భూమిపైకి వస్తాడని చెప్పాడు. By B Aravind 21 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Ayodhya Ram Mandir: ఆ రంగంలో భారీగా ఉద్యోగవకాశాలు..వచ్చే నెలలో మరింత డిమాండ్..!! అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దీంతో అయోధ్యలో వసతి ప్రయాణ సౌకర్యాలు పెరగనున్నాయి. ఆతిథ్య రంగంలో భారీ విస్తరణ జరిగే అవకాశం ఉంది. శాశ్వత, తాత్కాలిక నియామకాల కింద 20,000 నుంచి 25,000 వరకు ఉండవచ్చు. By Bhoomi 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn