BJP MP Laxman: హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
రేపు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సెలవు ప్రకటించకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారు అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోడీ మనకు దేవుడి దూత అని అన్నారు. అటువంటి మహనీయుడు ప్రధానిగా ఉండటం మన అదృష్టం అని కొనియాడారు.