Neeraj Chopra: జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా కొత్త రికార్డ్..90 మీటర్ల మార్క్ జుజుబీ
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో కొత్త రికార్డ్ ను సాధించాడు. డోహా డైమండ్ లీగ్ 2025లో చరిత్రను సృష్టించాడు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ రెండవ స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ 90.23 మీటర్లు త్రో చేసాడు.