Hyderabad: ఇద్దరు చిన్నారులను సంపులో తోసి..తల్లి కూడా..
నవమాసాలు మోసి, కనిపెంచిన ఆ తల్లే తన పిల్లల ఊపిరి తీసింది. తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలో తల్లి లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను నీటి సంపులో పడేసింది.
/rtv/media/media_files/2025/09/02/would-give-up-everything-she-had-for-her-instagram-boyfriend-2025-09-02-11-37-50.jpeg)
/rtv/media/media_files/2025/08/20/sump-2025-08-20-19-16-07.jpg)