మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ మృతి
శెలవు మీద ఇంటికి రావడం అతని పాలిట శాపమైంది. దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన జీవితం అన్యాయంగా అల్లర్లకు బలైపోయింది. మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ గుర్తు తెలియని వక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
శెలవు మీద ఇంటికి రావడం అతని పాలిట శాపమైంది. దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన జీవితం అన్యాయంగా అల్లర్లకు బలైపోయింది. మణిపూర్ లో కిడ్నాప్ అయిన ఆర్మీ జవాన్ గుర్తు తెలియని వక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
ఎన్నో సంవత్సరాలుగా సైన్యానికి సేవలు అందిస్తున్న ఓ ఆర్మీ డాగ్ కూడా తన ప్రాణాలను విడిచింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. టెర్రరిస్టులు ఓ ఇంట్లో దాక్కుతున్నట్లు పక్కాసమాచారంలో దాడి చేశాయి భద్రతాదళాలు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
లడఖ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. లడఖ్ లోని లేహ జిల్లాలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి దూసుకు పోయింది. దక్షిణ లడఖ్ లోని న్యోమాలోని ఖేరీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.