Andhra Pradesh: విషాదం.. ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
చిత్తూరు జిల్లాకు చెందిన కార్తీక్ అనే ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. నార్త్ జమ్మూ కశ్మీర్లో భారత ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.