AP News: రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో జనం పరుగు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దివాన్ చెరువు హోల్ సేల్ ఫ్రూట్ మార్కెట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాడికి కోల్డ్ స్టోరేజ్ గోదాం తగలబడింది. మంటలు వ్యాపించడంతో ప్రాణభయంతో వ్యాపారస్తులు, స్థానికులు పరుగు తీశారు.
షేర్ చేయండి
Vizag News: వైజాగ్లో కలకలం.. వీధి రౌడీల్లా కొట్టుకున్న విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్-వీడియో!
దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో యువతరంగ్ పోస్టర్ ఆవిష్కరణలో జూనియర్ సీనియర్స్ మధ్య వివాదం చెలరేగింది . కర్రలతో రౌడీలా సీనియర్స్, జూనియర్ విద్యార్థులు కొట్టుకున్నారు. ఘర్షణపై పలువురు విద్యార్ధులపై బీఎన్ ఎస్ 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
షేర్ చేయండి
All Set For SS Thaman Musical Night Show In Vijayawada | NTR Trust Euphoria Musical Night | RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/02/17/l6o0buD2CNGzsxlO4S5E.jpg)
/rtv/media/media_files/2025/02/17/Z4Sgb7nnfpS9kw5qsRgW.jpg)