AP: ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై స్పెషల్ ఫొకస్ .. సిట్ ఆఫీసుకు సీల్..!
ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. కీలక సమాచారం మాయం అవకుండా చర్యలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ సహా ఇతర నేతలపై కేసులు పెట్టిన కార్యాలయాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఆయా ప్రభుత్వ కార్యాలయాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.