AP News: ఏపీలోని 12 లక్షల మంది విద్యార్థులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త..!!
ప్రముఖ ఈ లెర్నింగ్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో ఏపీ సర్కార్ నేడు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 12లక్షల మంది విద్యార్థులకు 2వేలకు పైగా కోర్సులను ఆన్ లైన్లో అందించే వీలుగా సీఎం జగన్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.