YS Sharmila: లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టుకు షర్మిల... సంచలన లేఖ!
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం లడ్డూలో కల్తీ చేస్తే.. బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తుందని లేఖలో ఆమె పేర్కొన్నారు.