AP Cabinet : ముగిసిన ఎపీ క్యాబినెట్..42 అంశాలకు ఆమోదం ...బనకచర్లపై కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చ సాగింది.