AP Cabinet : ముగిసిన ఎపీ క్యాబినెట్..42 అంశాలకు ఆమోదం ...బనకచర్లపై కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చ సాగింది.
/rtv/media/media_files/2025/07/24/chandrababu-congratulates-harihara-veera-mallu-2025-07-24-12-58-39.jpg)
/rtv/media/media_files/2025/04/03/eGaK2T1WDpyLptR3CdKT.jpg)
/rtv/media/media_files/2025/03/30/z8DV1KCfBaIOV86IvEx1.jpg)