TGPSC : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు
బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్రెడ్డికి కమిషన్ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
/rtv/media/media_files/2025/04/12/zBZRTyUIweGs4mRMwHSS.jpg)
/rtv/media/media_files/2025/04/12/O5GZtQzJAJBeZV6XJPQw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-19-jpg.webp)