Akkineni Akhil : ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఫిక్స్ అయిందా?
నాగార్జున తనయుడు అఖిల్ కోసం మంచి కథను వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిశోర్ తన కథతో నాగ్ను మెప్పించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్పై నాగ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.