Pawan Kalyan : తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు!
‘ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతార’ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
/rtv/media/media_files/2024/11/09/ZsEgjdqCE0r5ClhYTJ5s.jpg)
/rtv/media/media_files/2026/02/05/fotojet-20-2026-02-05-17-56-35.jpg)