Kiran Royal: హరిరామ జోగయ్య సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా?: కిరణ్ రాయల్
హరిరామ జోగయ్య కాపులకు 40 సీట్లు ఇవ్వాలని, పవర్ షేరింగ్ కావాలని సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా అని ప్రశ్నించారు తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్. జనసేన టీడీపీ పొత్తు చెడగొట్టేందుకు రాసే ప్రేమలేఖలు ఇక మీదగ్గరే మడిచి పెట్టుకోండని కౌంటర్ వేశారు.