అమృత్ టెండర్లలో రేవంత్ కుంభకోణం.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు!
అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిన ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
/rtv/media/media_files/2024/11/22/AL6nKVIG60TkKkTUhTXK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/KTR-6-jpg.webp)