నేడు CID ముందుకు లోకేశ్...సర్వత్రా ఉత్కంఠ ..!!
నేడు సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లాగానే లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నేడు సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లాగానే లోకేశ్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం ఫ్యాక్షన్ మనస్థత్వంతో విపక్ష పార్టీపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించాడు.
నందమూరి బాలకృష్ణపై మంత్రి కారుమూరి నాగేశ్వరావు సంచలన ఆరోపణ చేశారు. బాలకృష్ణ అంత సమర్ధుడైతే.. తండ్రికి వెన్నుపోటు పొడిచినప్పుడు పార్టీని తీసుకుని ముందుకు నడిపేవాడన్నారు. బాలకృష్ణకి మాట్లాడడమే సరిగా రాదు.. ఇక పార్టీని ఎలా నడుపుతాడని ఎద్దేవా చేశాడు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలను కాదని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తోనే ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం, అమరావతి ప్రజా రాజధాని కావాలంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది హైకోర్టు. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం..