Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
బెంగళూరు వేదికగా దేశంలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన జరగనుంది.ఫిబ్రవరి 10 నుంచి ఐదు రోజులపాటు యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా షో 2025 జరుగుతుంది.ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో చికెన్, మటన్, చేపలు వంటి విక్రయాలు నిషేధించారు
/rtv/media/media_files/2025/02/10/Qlncz2EFT8jnTbisRwEa.jpg)
/rtv/media/media_files/2024/11/25/pQZkA9XUgqYsBCvfUNaD.jpg)