Delhi: అసదుద్దీన్ ఇంటిపై దాడి
ఢిల్లీలోని తెలంగాణ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్లతో కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి కిటికీలు పగిలిపోయాయని ఒవైసీ ఫిర్యాదు చేశారు.సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.