పోలీసుల ముందే అఘోరిని చంపుతా అని..! | Btech Student Sri Varshini Shocking Facts Revealed | RTV
తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సంచలనం రేపుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పహిల్వాన్ దర్గాను తొలగించాలనే డిమాండ్తో జోగులాంబ ఆలయానికి వెళ్తున్న నాగసాధువును ఉండవల్లి బైరాపురం వద్ద పోలీసులు అడ్డుకుని కారుతోపాటు ఈడ్చుకెళ్లారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న అఘోరిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఫిబ్రవరి 9న వర్షిణి అనే అమ్మాయి కోసం వెళ్లిన అఘోరిని రాజేష్నాథ్ చితకబాదిన వీడియో వైరల్ అవుతోంది. అఘోరి, వర్షిణి, రాజేష్నాథ్ ఈ ముగ్గురికి సంబంధించిన ఆడియో చర్చనీయాంశమైంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో లేడీ అఘోరీ అందరికీ తెలుసు. కారణం సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తోన్న హల్ చల్ అంతా ఇంతా కాదు. తాజాగా ఒక యువతితో మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి అఘోరిని తన కళ్ల ముందు కనిపించాలని ప్రాధేయ పడడం విశేషం.
లేడీ అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఏపీలోని తణుకుకు వెళ్లే క్రమంలో RTV ఛానెల్తో లైవ్లో మాట్లాడారు. రాజేష్ నాథ్ అనే అఘోరపై ఆరోపణలు చేశారు. మంచి చేస్తానని చెప్పి మహిళలను వేధిస్తున్నాడని.. అతడి వద్ద లైసెన్స్ లేని 10 గన్లు ఉన్నాయని చెప్పారు.
గత కొన్నిరోజులుగా తెలంగాణలో హల్చల్ చేస్తున్న అఘోరీ తాజాగా వేములవాడ గుడిలోని దర్గాను కూల్చేస్తానని బయలుదేరింది. దీంతో.. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్న పోలీసులు వారి స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు.