Aghora Puja : అమరావతిలో క్షుద్ర పూజలు.. అఘోరీ ఏం చేశాడంటే?
గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్రపూజలు నిర్వహించాడు అఘోరా శ్రీనివాస్. అతనికి అఘోరీ శాలిని కూడా సహకరించింది.
గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్రపూజలు నిర్వహించాడు అఘోరా శ్రీనివాస్. అతనికి అఘోరీ శాలిని కూడా సహకరించింది.