Formula E Case: ఫార్ములా ఈ కేసు.. కేటీఆర్కు మరోసారి నోటీసులు
తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం రోజున ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.
/rtv/media/media_files/2024/12/30/D7ujNonDD64vQ8wz4md3.jpg)
/rtv/media/media_files/2025/05/26/9U2APE51GbPmQsyeMG0v.jpg)