150 years of Vande Mataram : వందేమాతరానికి 150 సంవత్సరాలు..ప్రత్యేకతలు..వివాదాలు..పార్లమెంట్లో చర్చ..
భారత స్వాతంత్య్ర పోరాటానికి అత్యంత చర్చనీయాంశమైన చిహ్నాలలో ఒకటిగా నిలిచింది వందేమాతరం. వందేమాతరం గీతానికి ఈ ఏడాదితో 150 సంవత్సరాలు నిండుకున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో సోమవారం ప్రత్యేక చర్చ ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించారు.
/rtv/media/media_files/2026/01/18/modi-2026-01-18-18-16-01.jpg)
/rtv/media/media_files/2025/12/08/fotojet-2025-12-08t130828003-2025-12-08-13-08-51.jpg)