Hyderabad: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పది మంది వీఐపీల హస్తం!
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ గలీజ్ దందాలో పది మంది వీఐపీల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు వ్యాపారవేత్తలు, గజ్జెల వివేకానంద్ అబ్బాస్, కేదార్ తో పాటు సందీప్, ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/krish-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T155442.676-jpg.webp)