Kangana: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎట్టకేలకు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుంది. మంగళవారం తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి కంగన వెంట వచ్చిన ఆమె తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి రనౌత్తో పాటు బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ అరంగేట్రం సమయంలో మండి ప్రజలు తమకు భారీ మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.
మండి లోక్సభ స్థానానికి బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ నామినేషన్ దాఖలు చేసింది
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, హిందీ సినిమాల్లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది, మంగళవారం తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానానికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. ఆమె తల్లి, ఆశా రనౌత్… pic.twitter.com/joY9C7OOmg— RTV (@RTVnewsnetwork) May 14, 2024