కర్ణాటకలో కాంగ్రెస్ తో పాటు కరువు కూడా వచ్చింది.. హరీష్ రావు సెటైర్లు!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ కరువు వచ్చిందని సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో ఎక్కడా కరవు లేదని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డిపై విమర్శలు దాడి చేశారు మంత్రి హరీష్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-25-at-3.58.12-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/HARISH-RAO-jpg.webp)