యానాం బ్రిడ్జిపై రాధాకృష్ణకు చెందిన చెప్పులు,సెల్ ఫోన్ ను అధికారులు గుర్తించారు. తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేయడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుమారుడు నిఖిల్సాయి వ్యాఖ్యానించారు. తన తండ్రి ఆత్మహత్యకు మహిళా ఉద్యోగినే కారణమని ఆరోపించారు.