BSNL 4జీ ప్రారంభించిన ప్రధాని.. భారత్లో ఇకపై ఈ ప్రయోజనాలు!
BSNL దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ నెట్వర్క్ ప్రధాని మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఒడిశాలో ఝార్సుగుడ నుంచి ప్రాజెక్టుని ఆయన జాతికి అంకితం చేశారు. స్వదేశీ టెక్నాలజీతో 4G నెట్వర్క్ రూపొందించుకున్న దేశాల్లో భారత్ చేరింది.