నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు.. | Pranay Father Comments On Court Judgement | RTV
నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు.. | Pranay Father Comments On Court Judgement and says about the loss of his son though verdict in their favor | RTV
నా కొడుకు లేని బాధ ఎవరు తీర్చలేరు.. | Pranay Father Comments On Court Judgement and says about the loss of his son though verdict in their favor | RTV
Krishna Bhargavi Sensational Comments | నా కేసు లో కూడా ఇలానే చేయండి.. | The victim of Suryapet Lovers which ressembled almost Pranay Amrutha Case supports the verdict of that case | RTV
అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ ముగిసింది. రేపటి నుంచి రాములవారని భక్తులు దర్శించుకోవచ్చు. అక్కడ దర్శనం, హారతి వేళలకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ వెబ్సైట్లో వెల్లడించింది.
అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఇటీవల తాను చేపట్టిన 11 రోజుల ఉపవాస దీక్షను విరమించారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ప్రధానికి రాముడి పూజ కోసం ఉపయోగించిన పానీయాన్ని తాగించి దీక్ష విరమింపజేశారు.
అయోధ్య భవ్య రామమందిరం ఈనెల 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రామయ్యను దర్శించుకోవాలని దేశ ప్రజలంతా ఊవ్విళ్లూరుతున్నారు. అయోధ్యారాముడి క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అయోధ్యకు స్పెషల్ ఆఫర్లు, వోచ్చర్లు, పాస్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.