MLC Kavitha Petition On ED Summons: సుప్రీంకోర్టులో ఎమమ్మెల్సీ కవిత పిటిషన్ వాయిదా పడింది. ఈ నెల 16కు వాయిదా వేశారు జస్టిస్ బేల ఎమ్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్తో కూడిన ధర్మాసనం. లిక్కర్ స్కామ్లో (Delhi Liquor Scam) ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ కవిత పటిషన్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టు విచారణచేసింది. అయితే వచ్చే సోమవారం అబిషేక్ బెనర్జీ కేసులతో పాటూ కవిత కేసును కూడా విచారిస్తామని సుప్రీంకోర్టు ఇంతకు ముందే చెప్పింది. దీంతో సోమవారం విచారణ అయ్యాకనే కవిత పిటిసన్ మీద తుది విచారణ జరిపించాలని ఆమె తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. దాంతో పాటూ కేసుల్లో ఇచ్చిన ఆదేశాలతో పాటూ రికార్డులను కూడా పరీశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ను ఫిబ్రవరి 16కు వాయిదా వేశారు.
పూర్తిగా చదవండి..Supreme Court: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే కవిత పిటిషన్ విచారణ..16కు వాయిదా
లిక్కర్ కేసులో తనకు వచ్చిన ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషనన్ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. సోమవారం అభిషేక్ బెనర్జీ కేసులతో పాటూ కవిత కేసును కూడా విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈరోజు విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.
Translate this News: