Rahil gandhi: సుంకిశాల ప్రమాదంపై రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. కోట్లాది రూపాయల నష్టం జరిగిన తర్వాత కూడా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుంకిశాల ప్రమాదాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు. లోపభూయిష్టంగా పనులు చేసిన కాంట్రాక్టింగ్ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు, ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..KTR: దీనికి బాధ్యులు ఎవరో చెప్పండి.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్!
కోట్లాది రూపాయలు నష్టం జరిగిన సుంకిశాల ప్రమాదాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తుందన్నారు కేటీఆర్. కాంట్రాక్టింగ్ ఏజెన్సీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టట్లేదని ప్రశ్నించారు. దీనికి బాధ్యులెవరో తెలపాలంటూ రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా అడిగారు.
Translate this News: