Sunkishala Project: 10 రోజులు దాటింది.. మేఘా కంపెనీపై ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు : కేటీఆర్
సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలి 10 రోజులు గడిచినా కూడా మేఘా కంపెనీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.